పురాతన భారతదేశ గొప్పదనం
1) సున్నా : గణిత శాస్త్రం (మాథ్స్) లో ప్రపంచానికి సున్నా ని పరిచయం చేసింది మన ఇండియన్... ఆర్యభట్ట
2) గడిచిన 10000 సంవత్సరాలలో మన దేశం ఏ ఇతర దేశం తో గొడవ పెట్టుకోలేదు...
3) సంస్కృతం : ఇప్పుడు గొప్ప దేశాలుగా భావించబడే అన్ని యురోపియన్ దేశాల భాషలకు సంస్కృతం తల్లి లాంటిది. అలాగే సంస్కృత భాష COMPUTER SOFTWARE లో చాల బాగా ఉపయోగపడ్తదని 1987 లో FORBS మగజినె నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
4) తక్షశిల విశ్వ విద్యాలయం: ఈ విశ్వ విద్యాలయం క్రీస్తు పూర్వం 700 సంవత్సరం లో 10,500 కన్నా ఎక్కువ మంది విద్యార్థులతో(అన్ని దేశాల విద్యార్థులు) మరియు 60 సబ్జక్ట్స్ tho ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా నిర్మించబడింది. అలాగే క్రీస్తు పూర్వం 400 సంవత్సరం లో నిర్మించబడిన నలందా విశ్వ విద్యాలయం ప్రపంచం లో గల ప్రఖ్యాతి గాంచిన విద్యాలయాల్లో ఒకటి.
5) ఆయుర్వేదం : మనిషి కి తెలిసిన మొట్ట మొదటి వైద్య విధానం మన ఆయుర్వేదం. దీనిని చరకుడు 2500 సంవత్సరాలకు పూర్వమే ఒక పుస్తకాన్ని రాసాడు(చరక సంహిత). బ్రిటిష్ వాళ్ళు రాక ముందు వరకు ప్రపంచం లో అతి ఖరీదైన దేశం మనది. మన దేశ ఆర్ధిక వ్యవస్థని చూసి మొట్ట మొదటి సారిగా ఆశ పడ్డ బ్రిటిష్ ఆఫీసర్ CHRISTOPHER COLOMBUS
6) ప్రపంచం లోని astronauts కన్నా ముందే భాస్కరాచార్య సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయాన్ని 5 వ శతాబ్దం లోనే కనుక్కున్నాడు. ఆ సమయం 365.258756484 రోజులు.
7) బుధాయన అనే శాస్త్రవేత్త PI విలువని లెక్క కట్టాడు. అలాగే యురొపిఅన్ల కన్నా ముందే pythogorous theorem ని ప్రపంచానికి 6వ శతాబ్దం లోనే వివరించాడు.
8) According to the Gemological Institute of America, up until 1896, India was the only source for diamonds to the world.
9) చెస్ ని కనుక్కున్నవాడు ఒక ఇండియన్... దిన్నె శతరంజ లేక అష్టపది అని అంటారు.
10) తెలుగు సంఖ్యామానము